ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో ముఖ్యమైన కార్యాక్రమాల్లో ఒకటైన కంకణము కట్టు కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే గౌ. శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు పాల్గొని స్వామివారికి...
Read More about Brahmotsavamఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కదిరి పట్టణంలోని మదనపల్లె రోడ్డులో ఉన్న పీవీఆర్ ఫంక్షన్ హాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మహిళల హక్కులు, సాధికారత, సమాజంలో మహిళల పాత్ర గురించి చర్చించారు.
More about International Womens Dayశ్రీ సత్యసాయి జిల్లా, కదిరి పట్టణంలో మార్చి 9 నుండి 23 వరకు జరగనున్న శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టేందుకు అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రెవిన్యూ డివిజనల్ అధికారి గారి నేతృత్వంలో వివిధ శాఖల అధికారులతో భక్తుల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు...
More about Brahmotsavam Arrangementsనేలకు దిగిన రియల్ ఎస్టేట్ ధరలు!: కదిరిలో రియల్ ఎస్టేట్ ధరలు చూసి ఇల్లు కట్టుకోవాలి అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా భయపడే పరిస్థితి ఉండేది. ఎందుకంటే కొంతమంది రాజకీయం పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునే నాయకులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కలసి భూముల ధరలు పెంచి కోట్లు కొల్లగొట్టారు. కదిరిలో కనీసం వంద మందికి ఉపాధి ఇచ్చే ఒక్క పరిశ్రమ లేకున్నా భూముల ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి అంటే వీళ్లు చేసిన పాపమే...
Read More about MLA Actionsరాయలసీమ సర్కిల్లోని కదిరి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కీర్తన ఫైనాన్స్ లిమిటెడ్ బ్యాంక్ ను కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఫీతా కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు హాజరయ్యారు. ఈ ఫైనాన్స్ సంస్థ స్థానిక ప్రజలకు నూతన ఆర్థిక సేవలను అందించేందుకు ఉద్దేశించబడింది. ప్రధానంగా....
Read More about Keerthana Financeనెల్లూరు ప్యారడైజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభించిన ఎంఎల్ఏ గారు తాయి గ్రాండ్ సమీపంలో నెల్లూరు ప్యారడైజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన కదిరి శాసన సభ్యులు గౌ. శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు రెస్టారెంట్ రిబ్బన్ కట్ చేసి, అధికారికంగా దీన్ని ప్రారంభించారు.
Read More about Paradise Restaurantతనకల్లు మండలం, కోర్తికోట గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ రాముల వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ పూజ కార్యక్రమాలు ఎంతో వైభవంగా, ఆధ్యాత్మిక పరిమళంతో అలరారాయి. ఈ మహోత్సవానికి కదిరి శాసన సభ్యులు గౌరవనీయ శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా హాజరై, భక్తులకు ధర్మ సందేశం అందజేశారు.
Read More about Sri Rama Vigrahaపెద్దన్నవారిపల్లి పంచాయతీ పరిధిలోని వడ్డేపల్లి గ్రామ ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రంగా త్రాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి మరింత తీవ్రమై, గ్రామస్థులు అనేక అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ సమస్యను గ్రామ టీడీపీ నాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంఎల్ఏ కందికుంట వెంకటప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్లారు.
More about Sankrathi Celebrations